- Advertisement -
అమరావతి: అనంతపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. గుత్తి మండలం ఎంగిలి బండ వద్ద వేగంగా వచ్చి అదుపుతప్పి బైక్-లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటన ధాటికి రెండు వాహనాలు మంటట్లో దగ్ధం అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Two Died in Road Accident At Anantapuram
- Advertisement -