Saturday, April 27, 2024

బీబీపూర్ లో రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

Woman death in road accident at Bibipur

డిచ్ పల్లి: నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండలం బీబీపూర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును వెనక నుంచి మరో బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ కిందపడిపోయింది. కిందపడిన మహిళ పై నుంచి లారీ దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మరోకరికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News