Saturday, April 26, 2025

దేశంలో కొత్తగా 1.67 లక్షల కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

1.67 Lakh corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1.67 లక్షల కేసులు నమోదుకాగా 1192 మంది మృత్యువాతపడ్డారు. రోజు రోజు మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉంది. కేరళ రాష్ట్రంలో (729) మునపటి గణాంకాలను సవరించి ఇవ్వడంతో మరణాల సంఖ్య పెరిగింది. దేశం వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.14 కోట్లకు చేరుకోగా 4.96 లక్షల మంది చనిపోయారు. 3.92 కోట్ల మంది కరోనా వైరస్ నుంచి బయటపడ్డారు. దేశంలో 166 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News