Saturday, April 26, 2025

నంద్యాలలో రెండు బస్సులు ఢీ: 12 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న  సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నంద్యాల నుంచి కూకట్ పల్లి కి వెళ్తున్న బస్సు, ఆళ్ళగడ్డ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నంద్యాల డిపో బస్సు ఢీకొన్నాయి. గాయపడిన 12 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News