Saturday, September 21, 2024

రాష్ట్రంలో మరో 158 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

158 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయి. గడిచిన 24గంటల్లో 158 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా ఒకరు మృతి చెందారు. అదే సమయంలో మరో 207 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 1,886 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. హోఐసోలేషన్ లో 748 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 30 మంది కరోనా బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

158 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News