Sunday, February 23, 2025

దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

16135 Corona positive cases in India

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. చాపకింద నీరులా వైరస్ వేగంగా సోకుతుంది. గత 24 గంటల్లో 16,135 మందికి కరోనా వైరస్ సోకగా 24 మంది మృత్యువాతపడ్డారని కేంద్రారోగ్య శాఖ పేర్కొంది. కరోనా కేసుల సంఖ్య 4.35 కోట్లకు చేరుకోగా 5.25 లక్షల మంది చనిపోయారు. కరోనా నుంచి 4.28 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 1.13 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 197 కోట్ల డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News