- Advertisement -
ఛండీగఢ్: మహారాష్ట్ర నుంచి పంజాబ్ వచ్చిన యాత్రికులలో 173 మంది కరోనా పాజిటీవ్ వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్లో 3500 మంది సిక్కు యాత్రికులు చిక్కుకపోయారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం స్పందించి వారిని తన స్వస్థలాలకు తీసుకొచ్చింది. వారిని క్వారంటైన్లో ఉంచి పరీక్షలు చేయగా 173 మందికి కరోనా వైరస్ సోకినట్టు పంజాబ్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం పంజాబ్లో కరోనా రోగుల సంఖ్య 585కు చేరుకోగా 20 మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 37,262కు చేరుకోగా 1223 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి పది వేల మంది కోలుకున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే 11,506కి కరోనా వైరస్ సోకగా 485 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 1044కు చేరుకోగా 28 మంది మృతి చెందారు.
రాష్ట్రాలు&కేంద్రపాలిత ప్రాంతాలు | బాధితులు |
చికిత్స పొందుతున్నవారు
|
కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
మహారాష్ట్ర
|
11,506 | 9,142 | 1,879 | 485 |
గుజరాత్
|
4,721 | 3,749 | 736 | 236 |
ఢిల్లీ | 3,738 | 2,510 | 1,167 | 61 |
మధ్య ప్రదేశ్
|
2,715 | 2,046 | 524 | 145 |
రాజస్థాన్ | 2,666 | 1,488 | 1,116 | 62 |
తమిళనాడు
|
2,526 | 1,186 | 1,312 | 28 |
ఉత్తర ప్రదేశ్
|
2,328 | 1,632 | 654 | 42 |
ఆంధ్రప్రదేశ్ | 1,463 | 1,027 | 403 | 33 |
తెలంగాణ
|
1,044 | 552 | 464 | 28 |
పశ్చిమ బెంగాల్ | 795 | 623 | 139 | 33 |
జమ్ము కశ్మీర్
|
639 | 384 | 247 | 8 |
కర్నాటక
|
589 | 315 | 251 | 22 |
పంజాబ్ | 585 | 457 | 108 | 20 |
కేరళ | 498 | 102 | 392 | 4 |
బిహార్ | 466 | 365 | 98 | 3 |
హర్యానా
|
357 | 112 | 241 | 4 |
ఒడిశా | 154 | 98 | 55 | 1 |
ఝార్ఖండ్
|
113 | 89 | 21 | 3 |
ఛండీగఢ్
|
88 | 70 | 18 | – |
ఉత్తరాఖండ్
|
57 | 19 | 37 | 1 |
అస్సాం | 43 | 9 | 33 | 1 |
ఛత్తీస్ గఢ్ | 43 | 7 | 36 | – |
హిమాచల్ ప్రదేశ్ | 40 | 5 | 30 | 2 |
అండమాన్ నికోబార్ దీవులు | 33 | 17 | 16 | – |
లడఖ్ | 22 | 5 | 17 | – |
మేఘాలయ
|
12 | 1 | 10 | 1 |
పుదుచ్చేరీ
|
8 | 3 | 5 | – |
గోవా | 7 | – | 7 | – |
మణిపూర్
|
2 | – | 2 | – |
త్రిపుర | 2 | – | 2 | – |
అరుణాచల్ ప్రదేశ్
|
1 | – | 1 | – |
మిజోరాం
|
1 | 1 | – | – |
మొత్తం
|
37,262 | 26,014 | 10,021 | 1,223 |
- Advertisement -