Sunday, February 23, 2025

మరో సారి రెచ్చిపోయిన దోపిడి దొంగలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజేంద్రనగర్ లో మరోసారి  దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అత్తాపూర్ సమీపంలో సంతోష్ అనే వ్యక్తి పై దొంగలు దాడికి పాల్పడ్డారు. రూ. 2.5 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు. దీని పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News