Saturday, September 21, 2024

నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..

- Advertisement -
- Advertisement -

అమరావతి: చిత్తూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని బైరెడ్డిపల్లె మండలం విరుపాక్షపురంలో జరిగింది. మృతులు కార్తీక్, వెంకట కృష్ణలుగా గుర్తించారు. పక్షవాతం మందు కోసం కుటుంబ సభ్యులు రాయచోటి నుంచి విరుపాక్షపురానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

2 children died fell into pond in Chittoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News