Thursday, September 19, 2024

ఎపిలో కొత్తగా 2,974 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2974 new covid-19 cases reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,05,024 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,974 మందికి వైరస్ సోకింది. అదే సమయంలో 17 మరణాలు సంభవించాయి. తాజాగా మరో 3,290 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం 24,708 కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

2974 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News