Saturday, April 26, 2025

ముగిసిన రెండో రోజు ఆట.. 87 పరుగుల ఆధిక్యంలో భారత్..

- Advertisement -
- Advertisement -

ఢాకా: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 314 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 87 పరుగుల ఆధిక్యంలోకి భారత్ దూసుకెల్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 07 పరుగులు చేసింది. క్రీజులో జకీర్ హసన్(02), షాంటో(05) పరుగులతో ఉన్నారు. బంగ్లా తన తొలి ఇన్నింగ్స్ లో 227 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News