Friday, September 20, 2024

కరోనా కేసుల్లో వరల్డ్ రికార్డు… భారత్ @ 3.14 లక్షలు

- Advertisement -
- Advertisement -

3.14 Lakh corona positive cases in India

 

ఢిల్లీ: కరోనా కేసులలో భారత దేశం వరల్డ్ రికార్డు సృష్టించింది. ఒకే రోజులో 3,14,835 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 2014 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 1.59 కోట్లకు చేరుకోగా 1.84 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1.34 కోట్ల మంది కోలుకోగా 22.91 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. భారత దేశంలో ఇప్పటి వరకు 13.23 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. బుధవారం ఒక్క రోజు 16.51 లక్షల మంది కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 27.27 కోట్లకు చేరుకుంది.  అమెరికాలో  సెప్టెంబర్ 17న  రికార్డు స్థాయిలో 3.07 లక్షల కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News