Monday, April 28, 2025

కరోనా @ 3,17,532 కేసులు

- Advertisement -
- Advertisement -

3.17 Lakh corona positive cases in India

ఢిల్లీ: కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 3,17,532 కేసులు నమోదు కాగా 491 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 3.82 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 4,87,693 మంది మృతి చెందారు. ఒమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9287కు చేరుకుంది. ప్రస్తుతం 19 లక్షల మంది చికిత్స తీసుకుంటుండగా 3.58 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా డోసుల సంఖ్య 159 కోట్లకు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News