Friday, September 20, 2024

భారత్@3.46 లక్షల కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

3.44 Lakh corona positive cases in India

 

ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. కరోనా వైరస్ ధాటికి ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారాయి. ఎక్కడ చూసిన మృతదేహాలే కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో 3.46 లక్షల మందికి కరోనా వైరస్ సోకగా 2624 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసుల సంఖ్య 1.66 కోట్లకు చేరుకోగా 1.89 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1.38 కోట్ల మంది కోలుకోగా 25.43 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 27.4 కోట్ల మంది కరోనా టెస్టులు చేశారు. 13.5 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News