Tuesday, March 11, 2025

అసోంలో భూ ప్రకంపనలు..

- Advertisement -
- Advertisement -

అసోంలో భూ కంపం సంభవించింది. బుధవారం ఉదయం రాష్ట్రంలోని డర్రాంగ్‌ పట్టణంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.5తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ ప్రకటించింది. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News