Tuesday, March 11, 2025

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ మండలంలోని బూరుపూడి వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి కాలవలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అల్లూరి జిల్లాలోని గుడిసె పర్యాటక కేంద్రానికి రెండు కార్లలో 10మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.మృతి చెందిన వారిని ఉదయ్ కిరణ్, హర్షవర్ధన్, హేమంత్ అనే ముగ్గురు విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News