Monday, July 8, 2024

ఎయిర్ పోర్ట్ లో గ్యాస్ లీకై అస్వస్థతకు గురైన 39 మంది

- Advertisement -
- Advertisement -

ఎయిర్ క్రాప్ట్ ఇంజనీర్ సదుపాయంలో గ్యాస్ లీకై 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురైన సంఘటన మలేషియా రాజధాని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుకుంది. వెంటనే విమానాశ్రయ సిబ్బింది ప్రయణికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News