Thursday, April 10, 2025

ఏపీలో 5 వేల దిగువకు కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

4605 new covid cases repored in AP

అమరావతి: రాష్ట్రంలో కొవిడ్ కేసులు 5 వేల దిగువకు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 30,578 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 4,605 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 10 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి కొత్తగా 11,729 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,488 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News