Friday, September 20, 2024

దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

46759 corona positive cases in India

 

ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 509 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 3,26,49,947 చేరుకోగా 4,37,370 మృతి చెందారు. కరోనా వ్యాధి నుంచి 3.18 కోట్ల మంది కోలుకోగా 3.59 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 1.03 మందికి వ్యాక్సిన్ ఇవ్వగా మొత్తం డోసుల సంఖ్య 62.29 కోట్లుగా ఉంది. ఒక్క కేరళలో 32,801 మందికి కరోనా సోకగా 179 మంది చనిపోయారు. దేశంలో ఇప్పటి వరకు 51.68 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News