Saturday, February 22, 2025

నల్గొండ జిల్లాలో 47.5 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

నల్గొండ జిల్లాల్లో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో లారీలో తరలి స్తున్న 47.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తు లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేజీ రూ. 10 వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. అయితే ఈ గంజాయిని ఎవరికి పంపుతున్నారన్నదానిపై పోలీసు లు ఆరా తీస్తున్నారు. లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వాహనదారులు నిషేధిత పదార్థాలను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News