Thursday, July 4, 2024

దేశంలో వడగాల్పులకు 54 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో ధూళి తుఫాను

న్యూఢిల్లీ: ఉత్తర భారత దేశంలో వడగాల్పులు వీస్తున్నాయి. దాదాపు 54 మంది వడదెబ్బకు చనిపోయారు. వారిలో చాలా వరకు బీహార్ లోనే చనిపోయారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్, రాజస్థాన్, ఢిల్లీలో  వడగాల్పులు వీస్తున్నాయి. ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 45-48 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News