ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 62 మంది సిఆర్పిఎఫ్ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఢిల్లీలో ఇప్పటి వరకు జవాన్లలో కరోనా కేసుల సంఖ్య 234కు చేరుకుంది. ఢిల్లీలో ఉన్న జవాన్లలో 95 శాతం మందికి కరోనా ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించినట్టు సమాచారం. బిఎస్ఎఫ్ జవాన్లలో ఇవాళ 35 మందికి కరోనా వైరస్ సోకగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 250కు చేరుకుంది. భారత సైనికులలో కరోనా బాధితులు సంఖ్య 500 వరకు చేరుకున్నట్టు సమాచారం.
ఢిల్లీలో ఇప్పటి వరకు కరోనా బాధితులు సంఖ్య 6923కు చేరుకోగా 73 మంది చనిపోయారు. భారత దేశంలో కరోనా వైరస్ 63,400 మందికి వ్యాపించగా 2019 మంది చనిపోయారు. ఇండియాలో కరోనా నుంచి 19,421 మంది కోలుకోగా 41866 మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 41 లక్షలకు చేరుకోగా 2.80 లక్షల మంది చనిపోయారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1163 కేసులు నమోదు కాగా 30 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా నుంచి 751 మంది కోలుకోగా 382 మంది చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రాలు&కేంద్రపాలిత ప్రాంతాలు | బాధితులు సంఖ్య |
చికిత్స పొందుతున్నవారు
|
కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
|
20,228 | 15,649 | 3,800 | 779 |
|
7,797 | 5,234 | 2,091 | 472 |
ఢిల్లీ | 6,923 | 4,781 | 2,069 | 73 |
తమిళనాడు | 6,535 | 4,667 | 1,824 | 44 |
రాజస్థాన్ | 3,741 | 1,458 | 2,176 | 107 |
|
3,457 | 1,766 | 1,480 | 211 |
|
3,373 | 1,800 | 1,499 | 74 |
ఆంధ్రప్రదేశ్ | 1,980 | 1,010 | 925 | 45 |
|
1,786 | 1,243 | 372 | 171 |
పంజాబ్ | 1,762 | 1,574 | 157 | 31 |
తెలంగాణ | 1,163 | 382 | 751 | 30 |
|
847 | 410 | 405 | 31 |
|
836 | 459 | 368 | 9 |
|
675 | 376 | 290 | 9 |
బిహార్ | 629 | 306 | 318 | 5 |
కేరళ | 506 | 17 | 485 | 4 |
ఒడిశా | 352 | 281 | 68 | 3 |
|
169 | 143 | 24 | 2 |
|
156 | 75 | 78 | 3 |
త్రిపుర | 135 | 133 | 2 | 0 |
|
67 | 20 | 46 | 1 |
అస్సాం | 62 | 26 | 35 | 1 |
|
59 | 16 | 43 | 0 |
|
52 | 11 | 35 | 3 |
|
42 | 24 | 18 | 0 |
అండమాన్ నికోబార్ దీవులు | 33 | 0 | 33 | 0 |
|
13 | 2 | 10 | 1 |
పుదుచ్చేరీ | 10 | 2 | 8 | 0 |
గోవా | 7 | 0 | 7 | 0 |
మణిపూర్ | 2 | 0 | 2 | 0 |
మిజోరం | 1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
|
1 | 1 | 0 | 0 |
|
63,400 | 41,866 | 19,421 | 2,109 |