Saturday, September 21, 2024

పంజాబ్ యాత్రికులలో 173 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

Corona

 

ఛండీగఢ్: మహారాష్ట్ర నుంచి పంజాబ్ వచ్చిన యాత్రికులలో 173 మంది కరోనా పాజిటీవ్ వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో 3500 మంది సిక్కు యాత్రికులు చిక్కుకపోయారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం స్పందించి వారిని తన స్వస్థలాలకు తీసుకొచ్చింది. వారిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేయగా 173 మందికి కరోనా వైరస్ సోకినట్టు పంజాబ్ ప్రభుత్వ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం పంజాబ్‌లో కరోనా రోగుల సంఖ్య 585కు చేరుకోగా 20 మంది మృత్యువాతపడ్డారు. భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 37,262కు చేరుకోగా 1223 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి పది వేల మంది కోలుకున్నారు. ఒక్క మహారాష్ట్రలోనే 11,506కి కరోనా వైరస్ సోకగా 485 మంది చనిపోయారు. తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 1044కు చేరుకోగా 28 మంది మృతి చెందారు.

రాష్ట్రాలు&కేంద్రపాలిత ప్రాంతాలు బాధితులు
చికిత్స పొందుతున్నవారు
కోలుకున్నవారు మృతులు
మహారాష్ట్ర
11,506 9,142 1,879 485
గుజరాత్
4,721 3,749 736 236
ఢిల్లీ 3,738 2,510 1,167 61
మధ్య ప్రదేశ్
2,715 2,046 524 145
రాజస్థాన్ 2,666 1,488 1,116 62
తమిళనాడు
2,526 1,186 1,312 28
ఉత్తర ప్రదేశ్
2,328 1,632 654 42
ఆంధ్రప్రదేశ్ 1,463 1,027 403 33
తెలంగాణ
1,044 552 464 28
పశ్చిమ బెంగాల్ 795 623 139 33
జమ్ము కశ్మీర్
639 384 247 8
కర్నాటక
589 315 251 22
పంజాబ్ 585 457 108 20
కేరళ 498 102 392 4
బిహార్ 466 365 98 3
హర్యానా
357 112 241 4
ఒడిశా 154 98 55 1
ఝార్ఖండ్
113 89 21 3
ఛండీగఢ్
88 70 18
ఉత్తరాఖండ్
57 19 37 1
అస్సాం 43 9 33 1
ఛత్తీస్ గఢ్ 43 7 36
హిమాచల్ ప్రదేశ్ 40 5 30 2
అండమాన్ నికోబార్ దీవులు 33 17 16
లడఖ్ 22 5 17
మేఘాలయ
12 1 10 1
పుదుచ్చేరీ
8 3 5
గోవా 7 7
మణిపూర్
2 2
త్రిపుర 2 2
అరుణాచల్ ప్రదేశ్
1 1
మిజోరాం
1 1
మొత్తం
37,262 26,014 10,021 1,223
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News