Sunday, September 22, 2024

దేశంలో 24 గంటల్లో 2,487 కేసులు.. 83మంది మృతి

- Advertisement -
- Advertisement -

Vikarabad coronavirus

 

న్యూఢిల్లీ: భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు వేగంగా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,487 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో 83 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 40,263కు చేరింది.

ఇక, కరోనా బారిన పడి ఇప్పటివరకు 1,306 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28,070 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 10,887 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

2,487 New Corona Cases Registered in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News