- Advertisement -
ఢిల్లీ: విదేశాల్లో ఉన్న భారతీయులను వందే భారత్ మిషన్ ద్వారా మోడీ ప్రభుత్వం ఇండియాకు తీసుకొస్తుంది. అమెరికాలోని చికాగో నుంచి బయలు దేరిన విమానం ఉదయం హైదరాబాద్కు చేరుకుంది. ప్రస్తుతం 168 మంది ప్రయాణికులు హైదరాబాద్కు చేరుకున్నారు. 168 మంది 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచనున్నారు. వందే భారత్ మిషన్ మే నుంచి ప్రారంభమైంది. తొలి దశలో 12 దేశాల్లో ఉన్న భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. రెండో దశలో దాదాపుగా 40 దేశాల నుంచి 149 ప్రత్యేక విమానాల్లో భారతీయులను తీసుకవచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -