Saturday, September 21, 2024

పాక్ కాల్పులను తిప్పికొడుతున్న భారత్

- Advertisement -
- Advertisement -

India agian fire on pakistan at srinagar

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. కిర్ని, షాపూర్, దేగ్వార్ సెక్టార్లలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. భారత్ సైన్యం పాక్ కాల్పులను తిప్పికొడుతుంది. ఓ వైపు సరిహద్దుల వెంబడి పాక్, చైనా భద్రతా బలగాలు మోహరిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News