Friday, September 20, 2024

కోల్‌కతా లక్ష్యం 143

- Advertisement -
- Advertisement -

 

అబుదాబి: ఐపీఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్‌‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే(51) అర్ధశతకంతో రాణించగా.. మిగతా బ్యాట్స్ వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్‌ భారీ స్కోరు చేయలేకపోయింది.  కోల్ కతా బౌలర్లలో అండ్రూ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, కమిన్స్ తలో వికెట్ తీశారు.

IPL 2020: SRH Setup 143 Runs to KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News