- Advertisement -
పాట్నా: బీహార్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. భగల్పూర్ జిల్లాలోని నౌగాచియా వద్ద గంగా నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ ప్రమాద సమయంలో పడవలో సుమార 100మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురుమంది మృతి చెందగా.. మరికొంతమంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Bihar: Several people missing after a boat capsized in Naugachhia area of Bhagalpur earlier today. There were over 100 people on board the boat, rescue and search operation underway. pic.twitter.com/2pre5AtBwW
— ANI (@ANI) November 5, 2020
Boat with 100 people Capsizes in Bihar’s Bhagalpur
- Advertisement -