- Advertisement -
కనౌజ్ : ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీ బిజెపి యువమోర్చా అధికార ప్రతినిధి దుర్మరణం చెందారు. ఆదివారం ఉదయం ఎక్స్ప్రెస్ వేపై ఈ బిజెపి నేత ప్రదీప్ శుక్లా (45) కుటుంబంతో పాటు కారులో వెళ్లుతుండగా ఓ ట్రక్కు వచ్చి ఢీకొంది. దీనితో శుక్లా ఆయన భార్య మృతి చెందారు. ఐదుగురు ఇతరులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివాహ వేడుకకు వెళ్లేందుకు కారులో వెళ్లుతుండగా ఈ ఘటన జరిగింది.
BJP Yuva Morcha Spokesperson Sandeep Shukla Death
- Advertisement -