Friday, September 20, 2024

తెలంగాణలో కొత్తగా 202 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

202 New Covid-19 Cases Reported in Telangana

జిహెచ్‌ఎంసి పరిధిలో 48, జిల్లాల్లో 154 మందికి పాజిటివ్
2,91,118కి చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 48 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 4, భద్రాద్రి 7,జగిత్యాల 6, జనగాం 2, భూపాలపల్లి 2, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 12 ,ఖమ్మం 8, ఆసిఫాబాద్ 0, మహబూబ్‌నగర్ 6,మహబూబాబాద్ 0, మంచిర్యాల 8, మెదక్ 4, మేడ్చల్ మల్కాజ్‌గిరి 10, ములుగు 0, నాగర్‌కర్నూల్ 4, నల్గొండ 9, నారాయణపేట్ 0, నిర్మల్ 0, నిజామాబాద్ 7, పెద్దపల్లి 5, సిరిసిల్లా 4, రంగారెడ్డి 15, సంగారెడ్డి 7, సిద్ధిపేట్ 2, సూర్యాపేట్ 5, వికారాబాద్ 7, వనపర్తి 0, వరంగల్ రూరల్ 3, వరంగల్ అర్బన్ లో 13, యాదాద్రిలో మరో 3 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,2,91,118కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,85,102కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News