Saturday, September 21, 2024

ఇంగ్లాండ్ 140/2…

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 57 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 140 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డోమినిక్ సిబ్లే హాఫ్ సెంచరీలో అదరగొట్టాడు. 63 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. బర్న్స్ 33 పరుగులు చేసి ఔట్ కాగా, డెనియల్ లారెన్స్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో మైదానం వీడాడు. రెండో వికెట్ పై సిబ్లే, రూట్ 84 పరుగులు బాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో సిబ్లే(53), రూట్(45) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత్ బౌలర్లలో అశ్విన్, భుమ్రా చెరో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News