Monday, September 30, 2024

మావోల ఘాతుకం… ముగ్గురు జవాన్లు మృతి

- Advertisement -
- Advertisement -

Three jawans killed in Maoist attack in Chhattisgarh

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం సాయంత్రం మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్టులు పేల్చడంతో ముగ్గురు జవాన్లు అమరువ్వగా మరో పది మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపూర్ జిల్లా కడేనార్-మందోడా మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను నారాయణపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News