Sunday, September 8, 2024

ఖర్భుజ తిన్నారు… కన్నుమూశారు….

- Advertisement -
- Advertisement -

అంతర్గామ్: పెద్దపల్లి జిల్లా అంతర్గామ్ మండలం విస్సంపేటలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం విష ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్థులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇంట్లో ఎలుకలకు కుటుంబ సభ్యులు మందు పెట్టారు. ఎలుకలు తిన్న ఖర్భుజకాయను కుటుంబ సభ్యులు తినడంతో వారు అస్వస్థతకు గురైనట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News