Friday, September 20, 2024

భారత్@1.27 లక్షలు… 2795 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

145384 New Corona Cases reported in India

 

ఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. 54 రోజుల తరువాత 1.2 లక్షల కేసులు నమోదుకావడం గమనార్హం. గత 24 గంటల్లో 1,27,510 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 2795 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 2.81 కోట్లకు చేరుకోగా 3,31, 895 మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 2.59 కోట్ల మంది కోలుకోగా 18.95 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం 21.6 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 34.5 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News