Sunday, September 22, 2024

ఢిల్లీలో భారీగా తగ్గిన కరోనా

- Advertisement -
- Advertisement -

Delhi reports 305 cases 44 deaths in last 24 hoursన్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 305 పాజిటివ్ కేసులు, 44 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 560 మంది బాధితులు కోవిడ్-19 నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 1,430,433 కు చేరుకోగా, మరణాల సంఖ్య 24,748కు పెరిగింది. పాజిటివిటి రేటు 0.41 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు. 24 గంటల్లో75,133 మందకి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News