Friday, September 20, 2024

దేశంలో కొత్తగా 54,069 కేసులు.. 1321మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 54,069 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కరోనాతో మరో 1321మంది మృతి చెందినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,00,82,778కు పెరిగింది. వైరస్‌ బారినపడి ఇప్పటివరకు 3,91,981మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 68,885 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 2,90,63,740మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,27,057 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

India reports 54069 New Corona Cases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News