Sunday, September 22, 2024

ఎపిలో కొత్తగా 2,925 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2925 new covid cases reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 95,366 మందికి కరోనా టెస్టుటలు నిర్వహించగా కొత్తగా 2,925 మందికి కరోనా సోకింది. తాజాగా మరో 26 మంది కరోనాతో మృత్యవాతపడ్డారు. అదే సమయంలో 3,937 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎపిలో ప్రస్తుతం 29,262 మందికి కరోనా యాక్టివ్ కేసులున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

2925 new covid cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News