Friday, September 20, 2024

కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

The landslide broke and killed 11 people in Maharashtra

 

మహారాష్ట్ర: ముంబైలోని చెంబూరులో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెంబూరులోని భరత్‌నగర్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడటంతో గోడ కూలింది. దీంతో 11 మంది మరణించగా, అనేక ఇండ్లు కూలిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు 13 మందిని శిథిలాల నుంచి రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను రాజవాడి, సమీప దవాఖానలకు తరలించారు. ముంబైలోని విఖ్రోలి, చెంబూర్‌లో శనివారం భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News