Thursday, September 19, 2024

మరో బిగ్ ఆఫర్

- Advertisement -
- Advertisement -

pooja hegde gets another big offer in tollywood

చిరంజీవి, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో దర్శకుడు కొరటాల ‘ఆచార్య’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ఫైనల్ దశకు చేరుకున్న ఈ చిత్రంలో చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దర్శకుడు కొరటాల తన నెక్స్ మూవీని ఎన్టీఆర్‌తో చేయనున్న విషయం విదితమే. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకోనున్నట్లు సమాచారం. గతంలో హీరోయిన్ కియారా అద్వానీ పేరు కూడా వినిపించింది. కానీ పూజాను తీసుకోవాలని ఫిల్మ్‌మేకర్స్ నిర్ణయించుకున్నారట. ప్రస్తుతానికి అయితే తారక్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే తన మరో బిగ్గెస్ట్ గ్రాండ్ టెలివిజన్ రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు షో’ కూడా చేస్తున్నాడు.

pooja hegde gets another big offer in tollywood

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News