Saturday, September 21, 2024

3.73 కిలోల బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

Kurnool police seized 3.73 kg of gold

హైదరాబాద్: సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని రాష్ట్ర సరిహద్దులోని కర్నూలు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయమైన సమాచారం మేరకు పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలలో రూ.1.77 కోట్ల విలువైన 3.73 కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగుళూరులోని విక్రమ్ జువెలర్ షాప్‌కు చెందిన రమేష్, సురేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం రవాణాపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News