Sunday, September 29, 2024

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్..

- Advertisement -
- Advertisement -

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో రికార్డు నెలకోల్పాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేయడం ద్వారా రోహిత్ శర్మ టి20లలో అత్యధిక సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలో టీమిండియా టి20 మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. రోహిత్ మొత్తం 30 సార్లు 50 అంతకన్నా ఎక్కువ పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. 29 అర్ధ సెంచరీలతో కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్( 25), ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (22) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Rohit Sharma breaks kohli record with most fifty plus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News