Friday, September 20, 2024

ఎపిలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదు….

- Advertisement -
- Advertisement -

215 Omicron cases in Telangana
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతికి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్థారించారు. డిసెంబర్ 12న కెన్యా నుంచి చెన్నైకి వచ్చారు. అక్కడి నుంచి 39 ఏళ్ల మహిళ తిరుపతికి వచ్చారు. ఈ నెల 12 సదరు మహిళ కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. జినోమ్ సీక్వెన్సింగ్‌లో సదరు మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఎపి వైద్య శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News