Saturday, April 19, 2025

వైకుంఠ ఏకాదశి…. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేట: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేటలోని పాత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. హరీష్ రావు స్వామి వారికి స్వర్ణ కిరీటం సమర్పించిన అనంతరం ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీ తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News