Friday, April 18, 2025

మహిళ తలను గోడకు బాది హత్య

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. సూరారం శివాలయ నగర్ లో శుక్రవారం మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ తలను గోడకు బాది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.దుండిగల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్ సాయంతో వివరాలు సేకరిస్తు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News