Thursday, April 17, 2025

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంట విషాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః కేంద్ర పర్యటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. నగరంలోని సైదాబాద్‌లో నివాసముండే ఆయన మేనళ్ళుడు జీవన్ రెడ్డి (47) గుండెపోటుతో మృతి చెందారు. సంతోష్ నగర్ డిఆర్‌డిఎల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీవన్ రెడ్డి గురువారం తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News