Friday, April 11, 2025

భువనగిరిలో బైక్‌ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జగదేవ్‌పూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు నుంచి వస్తన్న బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు జడల సత్యనారాయణ(40), శ్రీనివాస్(35)గా గుర్తించారు. మృతులు భువనగిరి మండలం హనుమాపూర్ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News