Friday, April 11, 2025

IPL 2023: చెలరేగిన అభిషేక్, క్లాసెస్.. ఢిల్లీ లక్ష్యం 198

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐపిఎల్ 16వ సీజన్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 96 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

ఓపెనర్ అభిషేక్ శర్మ(67), వికెట్ కీపర్ క్లాసెస్(53 నాటౌట్)లు అర్థ శతకాలతో మెరుపులు మెరిపించారు. దీంతో సన్ రైజర్స్, ఢిల్లీకి 198 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News