Thursday, April 17, 2025

తిరుమల ఆలయ సమాచారం..

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనం కోసం భారీగా భక్తులు వస్తుండడంతో క్యూ కాంప్లెక్స్‌లోని అన్నీ కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్ రహిత సర్వదర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. కాగా, తిరుమలలో ఆదివారం 78,818 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 39,076 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.66 కోట్లుగా ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News