Thursday, April 10, 2025

నాంపల్లి ఇంటర్ బోర్డు ముందు ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లి ఇంటర్ బోర్డు ముందు బుధవారం ఆందోళన నెలకొంది. ప్రభుత్వ కళాశాలల గెస్ట్ లెక్చరర్లు ఆందోళన చేస్తున్నారు. సమాచాం ఇవ్వకుండానే 1654 మందిని విదుల్లోంచి తొలగించారని నిరసనకు దిగారు. 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని ఉన్నపళంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లోకి తీసుకునే వరకు బోర్డు ముందే కూర్చంటామని లెక్చరర్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News