Thursday, September 19, 2024

స్పీకర్ గారు… బండిని ఏం చేస్తారు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్‌ను ఉద్దేశించి పార్లమెంట్‌లో బిజెపి ఎంపి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోడీని అవమానించారన్న కారణంతో కాంగ్రెస్ ఎంపిపై చర్యలు తీసుకున్నారని, మరి ఇప్పు డు సిఎం కెసిఆర్‌పై అత్యంత నీచమైన భాషలో మాట్లాడిన బిజెపి ఎంపిని ఏం చేయాలో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కెటిఆర్ శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ‘ప్రధాని ఇంటిపేరును అవమానకరంగా పిలిచినందుకు రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఇ ప్పుడు ఒక బిజెపి ఎంపి గురువారం లోక్‌సభలో సిఎం కెసిఆర్‌ను నీచమైన భాషలో దూషించా రు. ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లా ఏం చేస్తారు?’ అని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News